logo

కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్ విజయలక్ష్మి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో ఎల్లారెడ్డి పురపాలక తొమ్మిదో వార్డు కౌన్సిలర్ సభ్యురాలు విజయలక్ష్మి, పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Published : 25 Apr 2024 21:38 IST

ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో ఎల్లారెడ్డి పురపాలక తొమ్మిదో వార్డు కౌన్సిలర్ సభ్యురాలు విజయలక్ష్మి, పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు మండల అధ్యక్షుడు సాయిబాబా, పట్టణ అధ్యక్షుడు వినోద్, నాయకులు షరీఫ్, సంగయ్య, సామెల్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని