logo

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తాండూరు, అక్కంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకులు ర్యాలీ నిర్వహించారు.

Updated : 05 May 2024 13:56 IST

నాగిరెడ్డి పేట: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తాండూరు, అక్కంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నినాదాలు చేస్తూ చేతి గుర్తుకే మన ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, విట్టల్ రెడ్డి , దివిటీ కిష్టయ్య, జీవరత్నం, గులాం, సంజీవులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని