logo

కొనసాగుతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉపాధి హామీ కూలీలతో గురువారం నిర్వహించారు.

Published : 09 May 2024 16:20 IST

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉపాధి హామీ కూలీలతో గురువారం నిర్వహించారు.  ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు సురేష్ షెత్కార్‌కు మద్దతుగా చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ ఠాకూర్ ఆధ్వర్యంలో విలేజ్ అధ్యక్షుడు మన్నే వెంకట్, వైస్ ప్రెసిడెంట్ సాయి గౌడ్, కుమ్మరి విట్టల్, బీసీ సెల్ అధ్యక్షుడు యాదయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని