బరిలోకి తండ్రి, కూతురు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నవరంగపూర్ జిల్లాలో కాంగ్రెస్ తరఫున ఎంపీ స్థానానికి తండ్రి, ఎమ్మెల్యే స్థానానికి కుమార్తె బరిలో దిగనున్నారు.
నవరంగపూర్, న్యూస్టుడే: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నవరంగపూర్ జిల్లాలో కాంగ్రెస్ తరఫున ఎంపీ స్థానానికి తండ్రి, ఎమ్మెల్యే స్థానానికి కుమార్తె బరిలో దిగనున్నారు. జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత ప్రదీప్ మాఝి 2021లో బిజదలో చేరటంతో పార్టీ అధిష్ఠానం భుజబల్కు ఎంపీ టికెట్ కేటియించింది. తండ్రి, కూతురు పార్టీ కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2014లో డాబుగావ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన భుజబల్ 2019లో 7000 ఓట్లు తేడాతో ఓటమి చవిచూశారు. ఈ సారి మాజీ ఎంపీలు బలభద్ర మాఝి, ప్రదీప్ మాఝీలతో తలపడనున్నారు. ప్రదీప్ పార్టీ వీడిన తరువాత జిల్లాలో కాంగ్రెస్కు బలం తగ్గింది. కుమార్తె లిపికాతో భుజబల్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఆయన కుమార్తె లిపికామాఝి డాక్టర్ చదివి తండ్రి బాటలో ప్రజలకు సేవ చేసేందుకు 2022లో రాజకీయ జీవితం ప్రారంభించింది. ఆ ఏడాది సిటింగ్ ఎమ్మెల్యే మనోహర్ రంధారిని ఓడించిమొదటి సారిగా డాబుగావ్ జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎన్నికయింది. ప్రస్తుతం బిజద తరఫున మరోహర్, కాంగ్రెస్ తరఫున లిపికా డాబుగావ్ నియోజకవర్గానికి పోటీ చేయనున్నారు. ఈసారి కాంగ్రెస్, బిజదతో పాటు అనుభవం ఉన్న భాజపా అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండనుందని పలువురు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజదపై అసంతృప్తి భాజపాకు కలిసొచ్చేనా?
[ 17-05-2024]
ప్రతిష్ఠాత్మక కొంధమాల్ లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఈసారి కమలదళం సర్వశక్తులు ఒడ్డుతోంది. బిజద దూకుడుకు కళ్లెం వేయాలన్న ధ్యేయంతో భాజపా అగ్రనేతలంతా ప్రచారం చేశారు. కోల్పోయిన ప్రతిష్ఠ నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఉద్యమిస్తోంది. -
ప్రచారాల హోరు
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార హోరు మొదలుకానుంది. ఈ నెల 25వ తేదీన మిడ్నాపూర్, ఘటాల్, ఝార్గ్రామ్ లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. -
కళ్లికోట చెలరేగిన రాజకీయ హింస
[ 17-05-2024]
గంజాం జిల్లా కళ్లికోట అసెంబ్లీ నియోకవర్గంలో ఎన్నికలకు ముందు రాజకీయ హింస చెలరేగింది. భాజపా-బిజద మద్దతుదారుల మధ్య జరిగిన మారణాయుధాల దాడి నేపథ్యంలో భాజపా కార్యకర్త మృతితో గురువారం రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నవీన్కు ప్రజలు సెలవిస్తున్నారు: జె.పి.నడ్డా
[ 17-05-2024]
నిస్సహాయ స్థితిలో ఉన్న నవీన్కు రాష్ట్ర ప్రజలు సెలవిస్తున్నారని, ఈసారి రాష్ట్రానికి చెందిన భాజపా నేత సీఎం అవుతారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. -
సీఎం ఇలాకాలో అభివృద్ధి ఏదీ..?
[ 17-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 24 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. -
ఈసారి ‘స్టార్’లు రాణిస్తారా?
[ 17-05-2024]
వెండితెరపై రాణించిన తారలెంతోమంది రాజకీయాల్లో ప్రవేశించి క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలోనూ సినీ పరిశ్రమ (ఓలీవుడ్) నుంచి వచ్చినవారు రాణిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ కొందరు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. -
ఓటు వినియోగంలో అతివల ముందంజ
[ 17-05-2024]
రాష్ట్రంలో తొలిదశలో మే 13న జరిగిన ఎన్నికల్లో రాయగడ జిల్లా నుంచి మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ పురుషుల కంటే అతివలే ఎక్కువగా ఓటు వేయడం గమనార్హం. -
తాగునీటికి కటకట
[ 17-05-2024]
ఈ ఏడాది వర్షాలు లేక గజపతి జిల్లాలో గుక్కెడు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి నారాయణపురం గ్రామస్థులు ముఖ్య రహదారిపై అడ్డంగా కర్రలు -
గుమ్మలో కాంగ్రెస్ జెండా ఎగిరేనా?
[ 17-05-2024]
గజపతి జిల్లా బ్రహ్మపుర లోక్సభ పరిధిలోని పర్లాఖెముండి అసెంబ్లీ నియోజకవర్గం గెలుపుపై ఇక్కడి ముఖ్య పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ