logo

117 క్వింటాళ్ల విప్ప పువ్వు స్వాధీనం

సార్వత్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నవరంగపూర్ జిల్లా పాలనాధికారి డా. కమల్ లోచన్ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా అబ్కారీ అధికారి అభిరామ్ బెహరా నేతృత్యంలో పలు చోట్లు తనిఖీలు జరుగుతున్నాయి.

Published : 03 May 2024 20:10 IST

నవరంగ్‌పూర్‌: సార్వత్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నవరంగపూర్ జిల్లా పాలనాధికారి డా. కమల్ లోచన్ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా అబ్కారీ అధికారి అభిరామ్ బెహరా నేతృత్యంలో పలు చోట్లు తనిఖీలు జరుగుతున్నాయి. విశ్వదాయ వర్గాల సమంచారం మేరకు శుక్రవారం ఉమ్మర్కేట్ సమతి తూర గ్రామ పంచాయతీలో రోకరామ్ పాత్ర గివుండిలు గిరుంగి గిడ్డంగింతపై ఓ జీస్ తిలలకీ రామ్ అధ్యక్షతనలోని దాడి చేశారు. గిడ్డంగుల్లో 117 క్వింటాళ్ల 66 కిలోల విప్ప పువ్వును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని