logo

ఐదుగురు యువకులు అరెస్టు

బ్రహ్మపుర బైద్యనాథపూర్‌ (బిఎన్‌.పూర్‌) ఠాణా పరిధిలో 17 ఏళ్ల బాలికకు మత్తు కలిపిన శీతల పానీయం ఇచ్చి సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.

Published : 08 May 2024 16:39 IST

బ్రహ్మపుర నగరం: బ్రహ్మపుర బైద్యనాథపూర్‌ (బిఎన్‌.పూర్‌) ఠాణా పరిధిలో 17 ఏళ్ల బాలికకు మత్తు కలిపిన శీతల పానీయం ఇచ్చి సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బి.ఎన్‌.పూర్‌ ఠాణాలో ఈనెల 5న పొక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు రుతున్‌ కుమార్‌ దాస్‌ (22)తోపాటు 19-26 ఏళ్ల వయసు గల మొత్తం అయిదుగురు యువకుల్ని అరెస్టు చేసి బుధవారం న్యాయస్థానానికి తరలించామని బ్రహ్మపుర ఎస్పీ బాధ్యతలో ఉన్న డీఐజీ సార్థక్‌ షడంగి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని