logo

కుళాయిల ద్వారా మురుగునీరు సరఫరా

మండలంలోని తుమరాడ గ్రామంలో కుళాయిల ద్వారా దుర్వాసన కొడుతున్న, మరుగునీరు సరఫరా అయ్యింది.

Published : 16 Apr 2024 19:06 IST

బలిజిపేట: మండలంలోని తుమరాడ గ్రామంలో కుళాయిల ద్వారా దుర్వాసన కొడుతున్న, మరుగునీరు సరఫరా అయ్యింది. ప్రజలు ఈ నీటిని సేకరించకుండా పారవేశారు. ప్రధాన వీధిలోని కొన్ని కుళాయిలకు మాత్రమే ఈ మురుగు నీరు సరఫరా అయిందని స్థానిక మహిళలు తెలిపారు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని