logo

నేడు జిల్లాకు అధినేతలు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌, వైకాపా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు.

Published : 03 May 2024 03:39 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌, వైకాపా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పొదిలిలో నిర్వహించనున్న సభలో చంద్రబాబు, గిద్దలూరులో ఏర్పాటు చేసే సభలో పవన్‌కల్యాణ్‌ పాల్గొని ప్రసంగిస్తారు. వైకాపా అభ్యర్థుల విజయం కోరుతూ కనిగిరిలో ఏర్పాటు చేయనున్న సభలో జగన్‌ పాల్గొంటారు. తర్వాత రోజైన శనివారం దర్శిలో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు