logo

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి బొత్స

విజయనగరం మయూరీ కూడలి నుంచి వైఎస్‌ఆర్‌ జంక్షన్ వరకు అభివృద్ధి చేసిన రోడ్డు, సెంటర్‌ లైటింగ్‌, వాటర్‌ ఫౌంటెన్లను బుధవారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ,

Published : 05 Oct 2022 21:23 IST

విజయనగరం గ్రామీణం: విజయనగరం మయూరీ కూడలి నుంచి వైఎస్‌ఆర్‌ జంక్షన్ వరకు అభివృద్ధి చేసిన రోడ్డు, సెంటర్‌ లైటింగ్‌, వాటర్‌ ఫౌంటెన్లను బుధవారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్‌ సూర్యకుమారి కలిసి ప్రారంభించారు. రూ.2.50కోట్లతో ఈ అభివృద్ధి పనులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లం చంద్రశేఖర్‌, మేయర్‌ విజయలక్ష్మి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని