logo

జేఈఈలో మనోళ్ల సత్తా

జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు.

Published : 26 Apr 2024 03:42 IST

 

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రెండు విడతలుగా జరిగిన పరీక్షల్లో జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు నిర్వహించిన తొలివిడతలో 5,702 మంది, రెండో విడతలో ఏప్రిల్‌ నాలుగు నుంచి తొమ్మిదో తేదీ వరకు జరిగిన పరీక్షల్లో 3,260 మంది పరీక్ష పోటీపడ్డారు. ప్రస్తుతం వీరంతా అడ్వాన్స్‌డ్‌ లక్ష్యంగా చదువుతున్నారు.

  • పాలకొండ పట్టణానికి చెందిన చింటు సతీష్‌కుమార్‌ జాతీయస్థాయిలో ఎనిమిదో ర్యాంకు, ఓబీసీ విభాగంలో రెండో ర్యాంకు పొందాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు