logo

తేదేపాలో చేరిన పలు కుటుంబాలు

మండలంలోని ఎగువరామాపురంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో వైకాపా నుంచి తెదేపాలోకి ప‌లు కుటుంబాలు చేరారు.

Published : 06 May 2024 18:53 IST

కలసపాడు: మండలంలోని ఎగువరామాపురంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో వైకాపా నుంచి తెదేపాలోకి ప‌లు కుటుంబాలు చేరారు. సునీల్ కుమార్, సురేంద్ర, ప్రశాంత్, శ్రీకాంత్, మధుతో పాటు మరో ఆరు కుటుంబాలు తెదేపాలో చేరిన వారిలో ఉన్నాయి. వీరికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు షేక్ రసూల్, బి. వీరారెడ్డి, దుగ్గిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని