స్వచ్ఛందంగా తెదేపాలోకి చేరికలు: బీసీ
ప్రజలు అభివృద్ధిని కోరి స్వచ్ఛందంగా తెదేపాలోకి వస్తున్నారని తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంజామల మండలం కానాలకు చెందిన 60 కుటుంబాలు, ఆకుమళ్లకు చెందిన మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు.
బనగానపల్లి, న్యూస్టుడే: ప్రజలు అభివృద్ధిని కోరి స్వచ్ఛందంగా తెదేపాలోకి వస్తున్నారని తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంజామల మండలం కానాలకు చెందిన 60 కుటుంబాలు, ఆకుమళ్లకు చెందిన మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. వారికి బీసీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బనగానపల్లి మండలం జంబులదిన్నెకు చెందిన 10 కుటుంబాలు, చెరువుపల్లెకు చెందిన 10 కుటుంబాలు, బీరవోలుకు చెందిన 45 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. వారికి బీసీ ఇందిరమ్మ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించే బాధ్యత తీసుకోవాలని వారు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబు సంతకం.. జనం సంతసం
[ 14-06-2024]
ఐదు సంతకాలు... మెగా డీఎస్సీ ప్రకటన.. నైపుణ్య గణన నిర్ణయంతో యువత.. భూ హక్కు చట్టం రద్దుతో కర్షకులు, న్యాయవాదులు.. పింఛన్ల పెంపుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు.. -
రక్త బంధువులు.. ప్రాణ రక్షకులు
[ 14-06-2024]
అత్యవసర సమయాల్లో రోగులు.. క్షతగాత్రుల ప్రాణాలు నిలిపే సంజీవని రక్తమే. సకాలంలో అవసరమైన గ్రూపు రుధిరం అందక ఎందరో ఊపిరి వదులుతున్నారు. ఇలాంటి ఘటనలు కొందరు దాతల్ని కదిలించాయి. -
చెత్త పన్ను ఎత్తేశారు
[ 14-06-2024]
వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను విధించి.. పట్టణ ప్రజలను వేధించింది. కాలనీల్లో ఇళ్ల ముందుకు వెళ్లడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, పన్ను చెల్లించకపోతే.. -
ఆర్యూలో దస్త్రాలు గల్లంతు
[ 14-06-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలో ముఖ్యమైన దస్త్రాలు, విలువైన పత్రాలు మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.. పలు అంశాలకు సంబంధించి స.హ. చట్టం కింద వివరాలు కోరినా అధికారులు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
వరద.. అధికారుల అప్రమత్తత
[ 14-06-2024]
తుంగభద్ర వరదపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. వరద ప్రవాహ వివరాలు ఎప్పటికప్పుడు వెంటనే తెలియజేయాలని జలవనరుల శాఖ కర్నూలు సీఈ కె.కబీర్ బాషా ఆదేశించారు. -
పతకాల కిక్
[ 14-06-2024]
చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్న ఆ విద్యార్థులు మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థి దశ నుంచే కరాటేలో రాటుదేలుతూ మాస్టర్ రమణ వద్ద తర్ఫీదు పొందుతూ మెలకువలు తెలుసుకుంటూ నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారు. -
బడి గంట మోగింది
[ 14-06-2024]
సుమారు రెండు నెలల వేసవి సెలవుల అనంతరం గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పాఠశాలలకు వెళ్లారు. -
ఉద్యోగుల సస్పెన్షన్లు ఎత్తివేయాలి
[ 14-06-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన విజయవంతంగా పని చేశారని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు వీసీహెచ్ వెంగళ్రెడ్డి కొనియాడారు. -
సేవా గుణంలో రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తి
[ 14-06-2024]
ప్రజలకు వార్తా సమాచారం అందించడంతోపాటు సేవా దృక్పథంలో రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని జలవనరుల శాఖ కర్నూలు సీఈ కె.కబీర్ బాషా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు పృథ్వీరాజ్పై అరెస్టు వారెంట్
-
జూనియర్లకు మంత్రి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం: ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు
-
దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వైకాపా తీరు: ఎమ్మెల్యే రఘురామ
-
అమిత్ షాతో ‘సీరియస్ చర్చ’.. ఆ విషయం గురించే: తమిళిసై
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/06/24)
-
భారత్ గురించి మరింత తెలుసుకోవాలని ఉందట..! చైనాలో ఆసక్తికర సర్వే