సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపురకు ప్రత్యేక రైలు
వేసవి రద్దీని నివారించేందుకు బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలును నడపనున్నారు.
ఇచ్ఛాపురం, న్యూస్టుడే: వేసవి రద్దీని నివారించేందుకు బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలును నడపనున్నారు. 11న రాత్రి 8:45కు సికింద్రాబాద్లో బయలుదేరే రైలు(07035) ఆదివారం విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాఫురం మీదుగా బ్రహ్మపుర చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 4:45కు బ్రహ్మపుర నుంచి బయలుదేరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బిడ్డకు వ్యవసాయ శాఖ
[ 15-06-2024]
ఆయన రైతు బిడ్డ. వ్యవసాయం అంటే ఎంతో ఆసక్తి. అన్నదాతలంటే ఎనలేని అభిమానం. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి మనసుకు దగ్గరగా ఉండే శాఖలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేటాయించడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
గాలివాన బీభత్సం
[ 15-06-2024]
పేదల ఊటీగా పిలుచుకునే శ్రీకాకుళం జిల్లాలో కొన్ని రోజులుగా ఎండ ఠారెత్తిస్తోంది. -
ఎండీయూ ఆపరేటర్ చేతివాటం
[ 15-06-2024]
గ్రామీణ ప్రజల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కవిటికి చెందిన ఎండీయూ ఆపరేటర్ టునా (సంతోష్) బెహరా రేషన్ బియ్యం పంపిణీలో ప్రతి నెల చేతివాటం ప్రదర్శిస్తున్నాడు. -
16 నుంచి శ్రీముఖలింగంలో కల్యాణోత్సవాలు
[ 15-06-2024]
శైవక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో ఈ నెల 16 నుంచి 21 వరకు పంచరాత్రుల కల్యాణోత్సవాలకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
పాఠాలకు దూరం.. పోషకాహారానికే పరిమితం..!
[ 15-06-2024]
గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు చిన్నారులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. -
ఆరేళ్లుగా.. అదే తీరుగా..!
[ 15-06-2024]
యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో సోంపేటలో నిర్మించతలపెట్టిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం భవన నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. -
లోకేశ్ను కలిసిన కలమట
[ 15-06-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకటరమణ శుక్రవారం విజయవాడ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఐటీఐల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
[ 15-06-2024]
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ ట్రేడుల్లో సీట్ల భర్తీకి ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రధానాచార్యులు, ఐటీఐల ప్రవేశాల జిల్లా కన్వీనర్ లండ సుధాకర్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
[ 15-06-2024]
జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన తెలంగాణ రాష్ట్రం గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురికి గాయాలు
[ 15-06-2024]
నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా సమీపంలో విశాఖపట్నం నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు శుక్రవారం సాయంత్రం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది.
తాజా వార్తలు (Latest News)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు