గుంటూరు
గుంటూరు లోక్సభ నియోజకవర్గం (Guntur Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. జనరల్ కేటగిరీలో ఉంది.
2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అంతకుముందు నియోజకవర్గ పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గాలు నరసరావుపేట లోక్సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి అసెంబ్లీ స్థానాలు ఇందులోకి వచ్చిచేరాయి.
లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఈ నియోజకవర్గ పరిధిలో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తెనాలి, పొన్నూరు, తాడికొండ (ఎస్సీ) , మంగళగిరి, పత్తిపాడు (ఎస్సీ) నియోజకవర్గాలు ఉన్నాయి.
ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం మొత్తం 17,71,105 ఓటర్లు ఉండగా, 8,56,985 పురుషులు 9,13,929 మహిళలు, 191 ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు.
2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్పై తెదేపా అభ్యర్థి గల్లా జయ్దేవ్ విజయం సాధించారు.
ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, వైకాపా నుంచి కిలారి వెంకట రోశయ్యలు బరిలో ఉన్నారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి జంగాల అజయ్కుమార్ పోటీ చేస్తున్నారు.
- ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు
- 1952: ఎస్.వి.ఎల్.నరసింహం (స్వతంత్ర)
- 1957: కె.రఘురామయ్య (కాంగ్రెస్)
- 1962: కె.రఘురామయ్య (కాంగ్రెస్)
- 1967: కె.రఘురామయ్య (కాంగ్రెస్)
- 1971: కె.రఘురామయ్య (కాంగ్రెస్)
- 1977: కె.రఘురామయ్య (కాంగ్రెస్)
- 1980: ఎన్.జి.రంగా కాంగ్రెస్ (ఐ)
- 1984: ఎన్.జి.రంగా (కాంగ్రెస్)
- 1989: ఎన్.జి.రంగా (కాంగ్రెస్)
- 1991: ఎస్.ఎం.లాల్జాన్బాషా (తెదేపా)
- 1996: రాయపాటి సాంబశిరావు (కాంగ్రెస్)
- 1998: రాయపాటి సాంబశివరావు (కాంగ్రెస్)
- 1999: వై.వి.రావు (తెదేపా)
- 2004 :రాయపాటి సాంబశివరావు (కాంగ్రెస్)
- 2009 :రాయపాటి సాంబశివరావు (కాంగ్రెస్)
- 2014: గల్లా జయ్దేవ్ (తెదేపా)
- 2019: గల్లా జయ్దేవ్ (తెదేపా)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
తిరుపతి
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో తిరుపతి లోకసభ స్థానం ఒకటి -
కర్నూలు
కర్నూలు లోక్సభ నియోజకవర్గం (Kurnool Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి జనరల్ కేటగిరీలోనే ఉంది. -
కాకినాడ
కాకినాడ లోక్సభ నియోజకవర్గం1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది (Kakinada Lok Sabha constituency) జనరల్ కేటగిరిలోనే ఉంది. -
ఏలూరు
ఏలూరు లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది (Eluru Lok Sabha constituency) జనరల్ కేటగిరిలో ఉంది. -
రాజంపేట
కడప జిల్లాలోని రాజంపేట లోక్సభ స్థానం (Rajampet Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
అరకు
అరకు లోక్సభ నియోజకవర్గం (Araku Lok Sabha constituency) 2008లో ఏర్పడింది. -
చిత్తూరు
చిత్తూరు లోక్సభ నియోజకవర్గం (Chittoor Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. -
అనకాపల్లి
అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం (Anakapalli Lok Sabha constituency) 1962లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
మచిలీపట్నం
మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం (Machilipatnam Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్ కేటగిరీలోనే ఉంది. -
అనంతపురం
అనంతపురం లోక్సభ నియోజక వర్గంలో (Anantapur Lok Sabha constituency) మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. -
విజయవాడ
విజయవాడ లోక్సభ నియోజకవర్గం (Vijayawada Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
కడప
కడప లోక్సభ నియోజకవర్గం (Kadapa Lok Sabha constituency) 1952లో ఆవిర్భవించింది. ఇది మొదటి నుంచి జనరల్ కేటగిరిలోనే ఉంది.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ