పాలమూరు ఎత్తిపోతలపై కేసీఆర్‌ సమీక్ష

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సీఎం ఈ సందర్భంగా...

Updated : 21 Mar 2021 23:05 IST

హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సీఎం ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ ఏడాది చివరకల్లా పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను సంపూర్ణంగా పూర్తి చేయాలని తెలిపారు. నీటి పారుదల అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సీఎం అధికారులకు సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని