మీ సందేశం ఇలా కూడా చెప్పొచ్చు..
ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరినొకరు ఛాలెంజ్లు విసురుకోవడం సర్వసాధారణమైంది. అదీ టిక్టాక్లో అయితే మరీ ఎక్కువైంది.
ఇంటర్నెట్డెస్క్: ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరినొకరు ఛాలెంజ్లు విసురుకోవడం సర్వసాధారణమైంది. అదీ టిక్టాక్లో అయితే మరీ ఎక్కువైంది. అందులో కొన్ని సరదాగా ఉంటే, మరి కొన్ని ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్ తెర మీదకు వచ్చి వైరల్గా మారింది. దీని పేరు పేపర్ టవల్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఏమిటంటే... ఓ పేపరు టవల్(పెద్ద టిస్యూ పేపరు)లో రహస్య సందేశాలని రాసి, దాన్ని నీళ్లతో నింపిన వాష్ బేసిన్లో పడేయాలి. అంతే పడిసిన తర్వాత రహస్య సందేశం కనిపిస్తుంది. అయినా ఇదెలా సాధ్యం అనుకుంటురా? పేపరు టవల్ని రెండుగా మడిచి, లోపలున్న మడతలో మీ రహస్య సందేశాన్ని రాస్తారు. పేపరు టవల్ నీటిలో తడిసినప్పుడు మీ సందేశం కనిపిస్తుంది అంతే. ఇలా ఈ ఛాలెంజ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో సరదాగా ఒకరినొకరు ఛాలెంజ్ విసురుకుంటుండంతో వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు