ప్రత్యేక రైళ్లలో ప్రసవాలు: ఇప్పటి వరకు ఎన్నంటే
శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో మే 1 నుంచి ఇప్పటి వరకు 21 మంది శిశువులు జన్మించారని, వారందరికీ స్వాగతం అంటూ రైల్వే అధికారులు ప్రకటించారు.
దిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రయణిస్తున్న పలువురు గర్భిణులు రైళ్లలోనే ప్రసవిస్తున్నారు. ఆ సమయంలో వారికి అవసరమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇలా రైళ్లలోనే ప్రసవించిన వారి వివరాలను తాజాగా రైల్వే శాఖ వెల్లడించింది.
ప్రత్యేక రైళ్లలో మే 1 నుంచి ఇప్పటి వరకు 21 మంది శిశువులు జన్మించారని, వారందరికీ స్వాగతం అంటూ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రసవానికి సహాయం చేసిన రైల్వే సిబ్బంది, వైద్యులు.. అనంతరం తల్లీబిడ్డలను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారని అధికారులు తెలిపారు. అయితే దురదృష్టవశాత్తూ వారిలో ముగ్గురు శిశువులు చనిపోయినట్లు వారు తెలిపారు. కాగా, శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు చిన్న పిల్లలు, గర్భిణీలు, వికలాంగులు, వృద్ధులకు ప్రాధాన్యం ఉంటుందని అధికారులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM