స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కర్నూలు నుంచి కాజీపేట్‌ వెళ్తున్న రైలులోని 11, 12 బోగీలు విడిపోయాయి. అనంతరం

Published : 06 Jul 2022 15:04 IST

స్టేషన్‌ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కర్నూలు నుంచి కాజీపేట్‌ వెళ్తున్న రైలులోని 11, 12 బోగీలు విడిపోయాయి. అనంతరం రైలు సుమారు 300 మీటర్ల దూరం వెళ్లి ఆగిపోయింది. రెండు బోగీలు పూర్తిగా విడిపోవడంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని