Breast cancer: రొమ్ము క్యాన్సర్ను గుర్తించేదెలా తెలుసుకోండి
రొమ్ము క్యాన్సర్ ఆధునిక మహిళలను అంతులేని భయానికి గురి చేస్తోంది. బ్రెస్టులో ఏ కాస్త గట్టిగా తగిలినా, కణితి లాంటిది కనిపించినా అది క్యాన్సర్ అనే భయం చాలా మందిని వెంటాడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రొమ్ము క్యాన్సర్ ఆధునిక మహిళలను అంతులేని భయానికి గురి చేస్తోంది. బ్రెస్టులో ఏ కాస్త గట్టిగా తగిలినా, కణితి లాంటిది కనిపించినా అది క్యాన్సర్ అనే భయం చాలా మందిని వెంటాడుతోంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్ కాదు. నడి వయసు దాటాక రొమ్ముల్లో మార్పులను గమనించడం, ఏటా మామోగ్రామ్ చేయించుకుంటే క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
* రొమ్ము క్యాన్సర్ను గుర్తించడానికి అత్యాధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మామోగ్రామ్ పరీక్షతో క్యాన్సర్ ఆనవాళ్లను తొలిదశలోనే పసిగట్టవచ్చు.
* చూసేందుకు ఇది గడ్డలాగానే ఉంటుంది. ఎక్స్రే కిరణాలను ప్రసరింపజేయడంతో క్యాన్సర్ను గుర్తించవచ్చు.
* 40 ఏళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి మామోగ్రామ్ చేయిస్తే రొమ్ముల్లో ఇబ్బందులను తెలుసుకోవచ్చు. ఏవైనా అనుమానం ఉంటే చికిత్సతో తొందరగా కోలుకోగలుగుతారు.
* స్క్రీనింగ్ మామోగ్రామ్ను మహిళలు, వైద్యులు క్యాన్సర్ను గుర్తించలేనప్పుడు వైద్యులు ఈ పరీక్ష సిఫారసు చేస్తారు.
* సర్వెలెన్సు పరీక్షను క్యాన్సర్ వచ్చి చికిత్స తీసుకున్నపుడు రొమ్ము తొలగించని వారికి చేస్తారు. ఏడాదికోసారి ఈ పరీక్ష చేయించుకుంటే రెండో రొమ్ముకు క్యాన్సర్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
* రొమ్ములో కణితి, కొత్తగా వచ్చిన మార్పులు గమనించినప్పుడు అది క్యాన్సరా కాదా అని నిర్థారించడానికి డయాగ్నస్టిక్ మామోగ్రామ్ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం