Raghurama: బెయిల్పై సోమవారం విడుదల!
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిన్న సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిన్న సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోమవారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెయిల్కు సంబంధించిన సుప్రీం ఆదేశాలు ఎంపీ న్యాయవాదులకు అందని నేపథ్యంలో రఘురామ విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో న్యాయవాదులు ఎల్లుండి కింది కోర్టులో పూచీకత్తు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని ఎంపీ రఘురామను సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎంపీ బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలో తనను పోలీసులు కొట్టారని ఎంపీ జిల్లా కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. ధర్మాసనం ఆదేశాల మేరకు రఘురామకు జీజీహెచ్లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన హైకోర్టు బెయిల్ నిరాకరించడంపై సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగిన అనంతరం ఆయనకు నిన్న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్