Singareni: సింగరేణిని కేంద్రం అమ్మేయాలనుకుంటోంది!: కొప్పుల ఈశ్వర్
సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్రం సమాయత్తమవుతోందన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి మాట్లాడుతూ..
హైదరాబాద్ : సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్రం సమాయత్తమవుతోందన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి మాట్లాడుతూ.. కొత్త చట్టాలను తీసుకొచ్చి బలవంతంగా సంస్థలపై కేంద్రం రుద్దుతోందని విమర్శించారు. లాభాల్లో ఉన్న సంస్థలను నష్టాల్లో నడుస్తున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో రాష్ట్రానికి 51శాతం, కేంద్రానికి 49శాతం వాటలు ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నమన్న అహంకారంతో సంస్థ హక్కులను ఎన్డీయే ప్రభుత్వం కాలరాస్తోందని కొప్పుల విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM