సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా!
సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ బాధ్యతలు చేపట్టాక కొలీజియం ప్రతిపాదించిన తొలి
కొలీజియం సిఫార్సు
ఈనాడు, దిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ బాధ్యతలు చేపట్టాక కొలీజియం ప్రతిపాదించిన తొలి పేరు ఇదే. ఆయన ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. 1965 ఫిబ్రవరి 9న బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఈయన తండ్రి సలిల్ కుమార్ దత్తా కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. ఈయన బావ జస్టిస్ అమితవ రాయ్ 2015 నుంచి 2018 వరకు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM