దేశంలో భాజపా ఆధిపత్యం తగ్గింది
గత సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం దేశంలో భాజపా ఆధిపత్యం తగ్గిందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ మధ్య జరిగిన బిహార్ ఎన్నికల్లో కూడా కమలం పార్టీ పనితీరు తగ్గినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా 392 స్థానాలు గెలిచి కేంద్రంలో స్వతంత్రంగా అధికారం చేపట్టింది..
కేంద్ర మాజీ మంత్రి ట్వీట్
న్యూ దిల్లీ: గత సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం దేశంలో భాజపా ఆధిపత్యం తగ్గిందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ మధ్య జరిగిన బిహార్ ఎన్నికల్లో కూడా కమలం పార్టీ పనితీరు తగ్గినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా 392 స్థానాలు గెలిచి కేంద్రంలో స్వతంత్రంగా అధికారం చేపట్టింది. కానీ బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ మొత్తం 125 స్థానాలు కైవసం చేసుకుంది. అందులో భాజపా 74 స్థానాలు మాత్రమే గెలుచుకుంది’అని ఈ సందర్భంగా చిదంబరం ట్వీట్ చేశారు. బిహార్ ఎన్నికల ఫలితాల్లో జేడీయూ 43, ఇతర ఎన్డీఏ కూటమి పార్టీలు 8 సీట్లలో జయకేతనం ఎగురవేశాయి. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాల్లో విజయం సాధించి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 సీట్లకే పరిమితమయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు