తెరాస నన్ను మర్చిపోయింది: డీఎస్
నగరాన్ని అభివృద్ధి చేస్తామనే కమిట్మెంట్ ఇచ్చేవారికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ (డీఎస్) అన్నారు
హైదరాబాద్: నగరాన్ని అభివృద్ధి చేస్తామనే కమిట్మెంట్ ఇచ్చేవారికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ (డీఎస్) అన్నారు. గ్రేటర్ ఎన్నికలు జిమ్మిక్కుగా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో తెరాస విశ్వసనీయత పెంచుకోవాలన్నారు. హైదరాబాద్లో రూ.68వేల కోట్లతో చేసిన అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని డీఎస్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఫ్లైఓవర్లు నిర్మించారని.. ఇప్పుడు వాటి నిర్వహణ కూడా సరిగా చేయడం లేదని విమర్శించారు.
కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని.. ఆయన రాష్ట్రం కంటే కేంద్రం గురించే ఆలోచన చే స్తారని డీఎస్ ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు నియోజకవర్గాలకు దుబ్బాక ఆనుకుని ఉంటుందని.. ఇటీవల జరిగిన ఉపఎన్నికలో అక్కడి ప్రజల నిర్ణయం చూశామన్నారు. తెరాస పనిచేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. తెరాస తనను మర్చిపోయిందని ఓ ప్రశ్నకు సమాధానంగా డీఎస్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?