‘ఆ కేసుపై జగన్‌ మౌనం వీడాలి’

రస్‌ అల్‌ఖైమా కేసుపై సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మౌనం వీడాలని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. రస్‌ అల్‌ ఖైమా అంటే సీఎం...

Published : 23 Feb 2020 02:08 IST

అమరావతి: రస్‌ అల్‌ఖైమా కేసుపై సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మౌనం వీడాలని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. రస్‌ అల్‌ ఖైమా అంటే సీఎం ఎందుకు వణుకుతున్నారని ప్రశ్నించారు. గత నెలలో కేంద్రం విడుదల చేసిన గెజిట్‌తో జగన్‌లో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని