వాయుసేనకు 2 లక్షలకు పైగా అగ్నిపథ్‌ దరఖాస్తులు

అగ్నిపథ్‌ పథకం కింద భారత వాయుసేనకు 6 రోజుల్లో 2 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు రక్షణశాఖ బుధవారం వెల్లడించింది. ‘‘అగ్నివీర్‌వాయు కోసం 2,01,000 మంది అభ్యర్థులు నమోదు

Published : 30 Jun 2022 06:18 IST

దిల్లీ: అగ్నిపథ్‌ పథకం కింద భారత వాయుసేనకు 6 రోజుల్లో 2 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు రక్షణశాఖ బుధవారం వెల్లడించింది. ‘‘అగ్నివీర్‌వాయు కోసం 2,01,000 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీ: జులై 5, 2022’’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఏ.భరత్‌ భూషణ్‌ బాబు ట్విటర్‌లో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని