వాయుసేనకు 2 లక్షలకు పైగా అగ్నిపథ్ దరఖాస్తులు
అగ్నిపథ్ పథకం కింద భారత వాయుసేనకు 6 రోజుల్లో 2 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు రక్షణశాఖ బుధవారం వెల్లడించింది. ‘‘అగ్నివీర్వాయు కోసం 2,01,000 మంది అభ్యర్థులు నమోదు
దిల్లీ: అగ్నిపథ్ పథకం కింద భారత వాయుసేనకు 6 రోజుల్లో 2 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు రక్షణశాఖ బుధవారం వెల్లడించింది. ‘‘అగ్నివీర్వాయు కోసం 2,01,000 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీ: జులై 5, 2022’’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఏ.భరత్ భూషణ్ బాబు ట్విటర్లో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్