టైటాన్స్ 19వసారి..
ప్రొ కబడ్డీలో సొంతగడ్డపై ఆడుతున్నా తెలుగు టైటాన్స్ రాత మారడం లేదు. ఈ సీజన్లో అట్టడుగున కొనసాగుతున్న టైటాన్స్ 19వ ఓటమిని ఖాతాలో వేసుకుంది.
ఈనాడు, హైదరాబాద్: ప్రొ కబడ్డీలో సొంతగడ్డపై ఆడుతున్నా తెలుగు టైటాన్స్ రాత మారడం లేదు. ఈ సీజన్లో అట్టడుగున కొనసాగుతున్న టైటాన్స్ 19వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. మంగళవారం గుజరాత్ జెయింట్స్ 44-30తో తెలుగు టాటాన్స్ను ఓడించింది. టైటాన్స్ తరఫున అభిషేక్ సింగ్ 9 పాయింట్లతో రాణించాడు. గుజరాత్ జట్టులో ప్రతీక్ దహియా (17)ను కాచుకోవడం టైటాన్స్ తరం కాలేదు. డాంగ్ గియోన్ (9) కూడా మెరిశాడు. మరోవైపు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో దబాంగ్ దిల్లీ విజయం సాధించింది. మంగళవారం 41-24తో యు ముంబాను చిత్తు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్