Sachin: ఒక్క ఓటమి ఆధారంగా జట్టును జడ్జ్ చేయకండి.. : సచిన్
సెమీస్లో ఇంగ్లాండ్పై టీమ్ఇండియా ప్రదర్శనపై తాను కూడా నిరాశకు గురయ్యానని సచిన్ అన్నారు. అయితే మనం భారత క్రికెట్ శ్రేయోభిలాషులమని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్డెస్క్ : టీ20 ప్రపంచకప్ సెమీస్లో రోహిత్ సేన దారుణ ప్రదర్శనపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టీమ్ఇండియా అత్యంత అవమానకర రీతిలో ఓడిపోవడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఒక్క ఓటమి ఆధారంగా జట్టును జడ్జ్ చేయవద్దని విమర్శకులను కోరాడు.
‘సెమీస్లో ఇంగ్లాండ్పై టీమ్ఇండియా ప్రదర్శనతో నేను కూడా నిరాశకు గురయ్యాను. అయితే, మనం భారత క్రికెట్ శ్రేయోభిలాషులం. ఈ ప్రదర్శన ద్వారా మాత్రమే మన జట్టును అంచనా వేయకూడదు. ఎందుకంటే మనం ప్రపంచ నం.1 టీ20 జట్టుగా ఉన్నాం. ఈ స్థానానికి చేరుకోవడం ఒక్క రాత్రిలో జరిగింది కాదు. కొంత కాలం పాటు మంచి క్రికెట్ ఆడాలి. మన జట్టు అదే చేసింది’ అంటూ సచిన్ వివరించాడు.
సెమీస్లో ఇంగ్లాండ్పై భారత్ చేసిన 168 పరుగులు పోటీ ఇచ్చే స్కోర్ కాదని సచిన్ అన్నాడు. ‘మనం మంచి స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయాం. అలాగే బౌలింగ్లోనూ దారుణంగా విఫలమయ్యాం. ఇది ఘోరమైన ఓటమి’ అని పేర్కొన్నారు. అయితే, జయాపజయాలు ఆటలో భాగంగా గుర్తించాలని కోరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434