Virat Kohli: బుమ్రా బౌలింగ్ అనుకరించిన కోహ్లీ.. ఆటగాళ్ల నవ్వులు
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పింక్ బాల్ టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ శైలిని అనుకరించాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పింక్ బాల్ టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ శైలిని అనుకరించాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. శనివారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో రెండో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా విజయం దిశగా సాగుతోంది. అయితే, మ్యాచ్ ప్రారంభమైన తొలిరోజు భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందు దొరికిన విరామ సమయంలో బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడో కోహ్లీ చేసి చూపించాడు. దీంతో అక్కడున్న ఆటగాళ్లంతా సరదాగా నవ్వుకున్నారు.
ఇక తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 109 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా స్వదేశంలో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అనంతరం టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో 303/9 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేయగా లంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ బుమ్రా తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ లాహిరు తిరుమాన్నెను(0) డకౌట్గా పెవిలియన్ పంపాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు 28/1తో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.