మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు మూడేళ్ల జైలు
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)కి ఏసీబీ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. మలక్పేట్ ఆర్టీవో కార్యాలయంలో విధులు నిర్వర్తించిన మహేందర్సింగ్పై 2003లో కేసు నమోదైంది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసు..
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)కి ఏసీబీ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. మలక్పేట్ ఆర్టీవో కార్యాలయంలో విధులు నిర్వర్తించిన మహేందర్సింగ్పై 2003లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడి వద్ద ఆదాయానికి మించి రూ.30,00,719 ఉన్నట్లు కోర్టు ధ్రువీకరించింది. జరిమానా కట్టని పక్షంలో మరో రెండు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య