92 మంది ఏపీపీల నియామకం
రాష్ట్రవ్యాప్తంగా 92 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) నియామకం పూర్తయింది. 151 మంది ఏపీపీల నియామకానికి గత ఏడాది మార్చి 27న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో 92 మంది న్యాయవాదులు అర్హత సాధించగా.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 92 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) నియామకం పూర్తయింది. 151 మంది ఏపీపీల నియామకానికి గత ఏడాది మార్చి 27న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో 92 మంది న్యాయవాదులు అర్హత సాధించగా.. తాజాగా వారికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి.వైజయంతి నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరిలో 38 మందిని మల్టీజోన్-1లో, 49 మందిని మల్టీజోన్-2లో నియమించారు. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిఫ్ కోర్టుల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఖ్య 170కి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..