ఎలక్ట్రిక్ వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు: జయేశ్రంజన్
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ తెలిపారు. మంగళవారం ఆయన టీహబ్ అంకుర సంస్థ హలా మోబిలిటీ ఎలక్ట్రిక్ వాహనాల సేవల యాప్ను
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ తెలిపారు. మంగళవారం ఆయన టీహబ్ అంకుర సంస్థ హలా మోబిలిటీ ఎలక్ట్రిక్ వాహనాల సేవల యాప్ను ప్రారంభించారు. టీహబ్ సీఈవో శ్రీనివాస్రావు, హైదరాబాద్ పరిశోధన, ఆవిష్కరణల మండలి డీజీ అజిత్ రంగ్నేకర్, టీఎస్ఐసీ ముఖ్య ఆవిష్కరణల అధికారి శాంత, హలా సంస్థ సీఈవో శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్