నేడు యాదాద్రి కలెక్టరేట్ భవనం ప్రారంభం
యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. దీంతోపాటు తెరాస జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించి కలెక్టరేట్ పక్కన జరిగే బహిరంగ
భువనగిరి, న్యూస్టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. దీంతోపాటు తెరాస జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించి కలెక్టరేట్ పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. భువనగిరి శివారు రాయగిరిలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పక్కన 12 ఎకరాల విస్తీర్ణంలో రూ. 53.20 కోట్ల వ్యయంతో జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించారు. కలెక్టరేట్తో పాటు 30 జిల్లా శాఖల కార్యాలయాలు, మంత్రి కోసం ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో జీ+2 అంతస్తులో ఈ భవనాన్ని నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు