Somu Veerraju: 6 నెలలుగా ₹2 వేల నోట్లు కనిపించట్లేదు: సోము వీర్రాజు

రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోవడం.. ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయమని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. 6 నెలలుగా రాష్ట్రంలో రూ.2 వేల నోట్లు కనిపించడం లేదని.. ఆ నోట్లన్నీ ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 25వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సోము వెల్లడించారు.  

Published : 21 May 2023 21:02 IST

రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోవడం.. ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయమని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. 6 నెలలుగా రాష్ట్రంలో రూ.2 వేల నోట్లు కనిపించడం లేదని.. ఆ నోట్లన్నీ ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 25వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సోము వెల్లడించారు.  

Tags :

మరిన్ని