Somu Veerraju: 6 నెలలుగా ₹2 వేల నోట్లు కనిపించట్లేదు: సోము వీర్రాజు
రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోవడం.. ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయమని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. 6 నెలలుగా రాష్ట్రంలో రూ.2 వేల నోట్లు కనిపించడం లేదని.. ఆ నోట్లన్నీ ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 25వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సోము వెల్లడించారు.
Published : 21 May 2023 21:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం