Power Cuts: విద్యుత్ కోతలతో ఉక్కిరిబిక్కిరి.. గుంటూరు ఏఈ కార్యాలయాన్ని ముట్టడించిన స్థానికులు
విద్యుత్ కోతల (Power Cuts)తో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాత గుంటూరు (Guntur)లో విద్యుత్ కోతలను నిరసిస్తూ స్థానికులు ఏఈ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్ధరాత్రి 2 గంటలు దాటినా సరఫరా పునరుద్ధరించలేదని వారంతా మండిపడ్డారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేదని వాపోయారు.
Published : 18 May 2023 10:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434