BADIBATA: సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ‘బడిబాట’
సర్కారు బడుల్లో విద్యార్థులను పెంచే లక్ష్యంతో జూన్ 3 నుంచి 17 వరకు బడిబాట (BADIBATA) కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది. జూన్ 9 వరకు బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో చేరేలా కార్యక్రమాలకు ప్రణాళిక చేశారు. జూన్ 12న బడులు తెరిచాక ఆరు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలకు జరపనున్నారు.
Published : 30 May 2023 12:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434