Tollywood: నిర్మాణ వ్యయానికి కళ్లెం వేయాలని సినీ నిర్మాతల నిర్ణయం
అదుపు తప్పిన తెలుగు సినిమా నిర్మాణ వ్యయానికి కళ్లెం వేయాలని నిర్మాతలు నిర్ణయించారు. నటీనటుల పారితోషకాలు, ఓటీటీల విషయంలో ఇకపై కఠినంగా వ్యవహారించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా సినిమా చిత్రీకరణలు నిలిపివేసి.. సుదీర్ఘంగా చర్చిస్తున్న 'ప్రొడ్యూసర్స్ గిల్డ్'.. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
Published : 03 Aug 2022 13:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్