Tollywood: నిర్మాణ వ్యయానికి కళ్లెం వేయాలని సినీ నిర్మాతల నిర్ణయం
అదుపు తప్పిన తెలుగు సినిమా నిర్మాణ వ్యయానికి కళ్లెం వేయాలని నిర్మాతలు నిర్ణయించారు. నటీనటుల పారితోషకాలు, ఓటీటీల విషయంలో ఇకపై కఠినంగా వ్యవహారించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా సినిమా చిత్రీకరణలు నిలిపివేసి.. సుదీర్ఘంగా చర్చిస్తున్న 'ప్రొడ్యూసర్స్ గిల్డ్'.. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
Published : 03 Aug 2022 13:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు