బ్రేకింగ్

breaking
30 Jun 2022 | 11:49 IST

TS Tenth Results.. క్లిక్‌ చేయండి.. తెలుసుకోండి

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఫలితాల కోసం ( టెన్త్‌ ఫలితాలు ) లింక్‌ క్లిక్‌ చేయండి. పదో తరగతి ఫలితాల్లో 90 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. మొత్తంగా 5,03,579 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,53,201 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 

మరిన్ని

తాజా వార్తలు