బ్రేకింగ్
26 Apr 2024 | 13:52 IST
వైకాపాకు డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా
అమరావతి: వైకాపాకు డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్ష పదవి, పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను సీఎం జగన్కు పంపారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ టికెట్ను ఆశించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైకాపా అవకాశం కల్పించింది. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా.. నేడు రాజీనామా చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
- 1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
- ‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
- దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
- నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
- దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
- జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
- సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
- 8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త