బ్రేకింగ్
02 May 2024 | 14:26 IST
4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు తరలింపు!
పామిడి: అనంతపురం జిల్లా పామిడి వద్ద భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. 4 కంటైనర్లను తనిఖీ చేయగా.. వాటిలో రూ.500 నోట్లు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వాటి విలువ మొత్తం రూ.2వేల కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే ఆ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలిపారు. రికార్డులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
- అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
- హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
- రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
- మన చరిత్రేంటో లోకమంతా చూసింది
- ‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
- ‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
- గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
- ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?