హైదరాబాద్: మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు-కాజల్ అన్నాచెల్లెలుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘డబ్బులు సంపాదించాలంటే’ అనే పాట ప్రేక్షకులను అలరిస్తోన్న తరుణంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘డబ్బే మనది కుమ్మేస్కో.. మస్తీ మస్తీ చేసేస్కో’ అంటూ సాగే ఈ సరికొత్త పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమది. బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి ఈ సినిమాలో పోలీస్పాత్రలో కనిపించనున్నారు. నవ్దీప్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!