IND vs ENG : యశస్వి సెంచరీ.. తొలి రోజు భారత్‌ 336/6

విశాఖపట్నం వేదికగా భారత్ - ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (179*: 256 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో కొనసాగుతున్నాడు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు (93 ఓవర్లు) చేసింది. క్రీజ్‌లో యశస్వితోపాటు అశ్విన్‌ (5*) ఉన్నాడు. ఫొటోలు..

Updated : 02 Feb 2024 10:57 IST
1/25
2/25
3/25
4/25
5/25
6/25
7/25
8/25
9/25
10/25
11/25
12/25
13/25
14/25
15/25
16/25
17/25
18/25
19/25
20/25
21/25
22/25
23/25
24/25
25/25

మరిన్ని