IND vs AUS : నాలుగో టెస్టు.. మూడో రోజు ఆట హైలైట్స్‌

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (59; 128 బంతుల్లో 5 ఫోర్లు బ్యాటింగ్‌), రవీంద్ర జడేజా (16; 54 బంతుల్లో 1 సిక్స్‌ బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 191 పరుగుల వెనుకంజలో ఉంది. శుభ్‌మన్‌ గిల్ (128; 235 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) శతకం బాదగా.. ఛెతేశ్వర్‌ పుజారా (42; 121 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్‌ లైయన్‌, మాథ్యూ కునెమన్‌, టాడ్‌ మార్ఫీ తలో వికెట్‌ పడగొట్టారు.

Updated : 11 Mar 2023 17:29 IST
1/28
. .
2/28
3/28
4/28
5/28
6/28
7/28
8/28
9/28
10/28
11/28
12/28
13/28
. .
14/28
15/28
16/28
17/28
18/28
19/28
20/28
21/28
22/28
23/28
24/28
25/28
26/28
27/28
28/28

మరిన్ని