TDP : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ర్యాలీగా బయలుదేరిన తెదేపా ఎమ్మెల్యేలు

అమరావతి : సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ‘బైబై జగన్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు వారిని అడ్డుకోవడంతో నేతలు వాగ్వాదానికి దిగారు. జాబ్‌ క్యాలెండర్ విడుదల ఎప్పుడు? పోలవరం పూర్తి ఎక్కడా? అని నినాదాలు చేశారు.అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఆ చిత్రాలు.. 

Updated : 06 Feb 2024 15:45 IST
1/8
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ర్యాలీగా బయలుదేరిన తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ర్యాలీగా బయలుదేరిన తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు
2/8
3/8
వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
4/8
తెదేపా శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు తెదేపా శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు
5/8
తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
6/8
7/8
తెదేపా శ్రేణులను అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు తెదేపా శ్రేణులను అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు
8/8

మరిన్ని