IND vs ENG: టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ విజయం.. సిరీస్‌ సమం

టీమ్‌ఇండియాతో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌ (142 నాటౌట్‌; 173 బంతుల్లో 19x4, 1x6), జానీ బెయిర్‌ స్టో (114 నాటౌట్‌; 145 బంతుల్లో 15x4, 1x6) శతకాలతో అదరగొట్టారు. 109కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నారు. 

Updated : 05 Jul 2022 19:59 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు