IND vs ENG: టీమ్ఇండియాపై ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ సమం
టీమ్ఇండియాతో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరూట్ (142 నాటౌట్; 173 బంతుల్లో 19x4, 1x6), జానీ బెయిర్ స్టో (114 నాటౌట్; 145 బంతుల్లో 15x4, 1x6) శతకాలతో అదరగొట్టారు. 109కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నారు.
Updated : 05 Jul 2022 19:59 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై