కాశీ సంకట్ మోచన్ మందిరం
శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామి నిరంతరం రామనామ స్మరణలో ఉంటాడు. కేసరి, అంజనాదేవిల పుత్రుడైన హనుమాన్ సీతాన్వేషణలో లంకకు వెళ్లి ఆమె ఆచూకీ కనుగొంటాడు. అనంతరం శ్రీరాముడు వానరుల సాయంతో
హనుమాన్ ప్రత్యక్షమైన ప్రదేశంలో...
ఆలయ నిర్మాణం..
సంగీతోత్సవం..
ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో సంకట్మోచన్ సంగీతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 88 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ వేడుకలు ఏటా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రయంలో భారతీయ సంప్రదాయ సంగీతం, నృత్యంలో ఖ్యాతి పొందిన వారు పాల్గొంటారు. భారతీయ సంప్రదాయ సంగీత కళాకారులు ఒక్క వేదికపై చేరడం సంగీతప్రియులకు కనువిందు చేస్తుంది. 2015లో పాకిస్థాన్కు చెందిన గజల్ కళాకారుడు గులాం అలీ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వడం భారత దేశ విశిష్టతగా, ఖ్యాతిచెందిన లౌకికవాదానికి ఉదాహరణగా నిలిచింది.
ఎలా చేరుకోవాలి...
> వారణాసికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సౌకర్యముంది.
> రోడ్డు, రైలు, విమానమార్గాల ద్వారా వారణాసికి చేరుకోవచ్చు.
> కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, కాలభైరవ ఆలయాలకు రోజూ భక్తులు వస్తుంటారు.
> అన్ని కాలాల్లోనూ కాశీయాత్ర చేసే సౌకర్యాలున్నాయి.
> వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మద్యం నిషేధిస్తానని.. జగన్ సారా వ్యాపారిగా మారారు: పవన్
-
యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
-
పేదలకు ఉచితంగా 10 వంట గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
-
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
-
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్