జగన్మాత తపస్సు చేసిన దివ్యక్షేత్ర.. ఏకాంబరేశ్వర ఆలయం
తమిళనాడులోని కాంచీపురం క్షేత్రమంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం ఉంటే.... ఒక్క వాయులింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంటే మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలోని...
తమిళనాడులోని కాంచీపురం క్షేత్రమంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం ఉంటే.... ఒక్క వాయులింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంటే మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలోని పృథ్వీలింగం కాంచీపురం క్షేత్రంలో కొలువై విరాజిల్లుతోంది.
స్థల పురాణం
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనిమిస్తారు. పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తుంది. ఇదే ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్న అమ్మవారిని దర్శించవచ్చు.
ఆలయంలో ప్రధానంగా తమిళ మాసమైన ఫంగుణిలో 13 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహిస్తారు.
ఆలయ దర్శన వేళలు
ఎలా చేరుకోవాలి
కంచి క్షేత్రానికి బస్సు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.
బస్సు మార్గమైతే
> రైలు మార్గంలో వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా చెన్నై వెళ్లే కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్ప్రెస్, వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్లొచ్చు. అరక్కోణం స్టేషన్లో దిగి అక్కడ్నుంచి కంచి వెళ్లాలి. లేదా నేరుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి లోకల్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. మరో మార్గం రేణిగుంటకు నేరుగా ట్రైన్లో వెళ్లి అక్కడ్నుంచి పుదుచ్చేరి వెళ్లే రైలులో కంచికి వెళ్లొచ్చు.
>చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా కంచి చేరుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!