659 అద్దె బస్సులకు మళ్లీ టెండర్లు

ఏపీఎస్‌ఆర్టీసీ రెండోసారి 659 బస్సుల కోసం తాజాగా టెండర్లు పిలిచింది. ఆయా జిల్లాలు అన్నింటికి కలిపి ఈనెల 27 వరకు ఎంఎస్‌టీసీ పోర్టల్‌లో టెండర్లు దాఖలు చేసేందుకు గడువు

Published : 07 Jul 2022 04:41 IST

ఈనాడు, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ రెండోసారి 659 బస్సుల కోసం తాజాగా టెండర్లు పిలిచింది. ఆయా జిల్లాలు అన్నింటికి కలిపి ఈనెల 27 వరకు ఎంఎస్‌టీసీ పోర్టల్‌లో టెండర్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది. దాఖలైన బిడ్లకు వచ్చే నెల 5, 6 తేదీల్లో రివర్స్‌ వేలం నిర్వహిస్తామని ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని