ఆవాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నంది కమాన్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌ నుంచి సిరిసిల్ల వైపు ఆవాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వాహనాన్ని తొలగించి ఆ మార్గంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Updated : 02 Mar 2020 12:07 IST

వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నంది కమాన్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌ నుంచి సిరిసిల్ల వైపు ఆవాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వాహనాన్ని తొలగించి ఆ మార్గంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని